'తప్పనిసరైతే ప్రత్యామ్నాయ మార్గాలు' | governor narasimhan hold meeting on Cantonment roads blockade issue | Sakshi
Sakshi News home page

'తప్పనిసరైతే ప్రత్యామ్నాయ మార్గాలు'

Dec 26 2014 7:00 PM | Updated on Mar 28 2019 5:12 PM

'తప్పనిసరైతే ప్రత్యామ్నాయ మార్గాలు' - Sakshi

'తప్పనిసరైతే ప్రత్యామ్నాయ మార్గాలు'

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో రహదారుల మూసివేత వ్యవహారంపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో రహదారుల మూసివేత వ్యవహారంపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సైనికాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సైనికాధికారులకు  గవర్నర్ సూచించారు. రహదారుల మూసివేత తప్పనిసరైతే ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని అన్నారు.  కంటోన్మెంట్ పరిధిలోని తొమ్మిది రూట్లలో వాహనాల రాకపోకలపై రక్షణాధికారులు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement