'రెండేళ్లలో సమృద్ధిగా విద్యుత్' | excessive power in two years | Sakshi
Sakshi News home page

'రెండేళ్లలో సమృద్ధిగా విద్యుత్'

Aug 23 2016 3:10 AM | Updated on Sep 4 2017 10:24 AM

వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర విద్యుత్‌ అవసరాలపై సమగ్ర అధ్యయనం చేస్తామని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ పేర్కొన్నారు.

హైదరాబాద్‌: వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర విద్యుత్‌ అవసరాలపై సమగ్ర అధ్యయనం చేస్తామని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఎత్తిపోతల పథకాలకు 5,000 మెగావాట్లు, హైదరాబాద్‌లో ఫార్మాసిటీకి 800 మెగావాట్లు, మెదక్‌ జిల్లాలోని నిమ్‌్జకు 1,000 మెగావాట్ల విద్యుత్‌ అవసరమన్నారు. ఈ అవసరాలను తీర్చేందుకు ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని తెలిపారు. హెచ్‌ఐసీసీలో సోమవారం జరిగిన విద్యుత్‌ ప్లాంట్ల సదస్సులో ఆయన మాట్లాడారు. రానున్న రెండేళ్లలో రాష్ట్రం విద్యుత్‌ పరంగా స్వయం సమృద్ధి సాధిస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement