దెబ్బతిన్న పంటల పరిశీలన | Due To Unseasonal Rain Crops Losses | Sakshi
Sakshi News home page

దెబ్బతిన్న పంటల పరిశీలన

Apr 8 2018 11:38 AM | Updated on Apr 8 2018 11:38 AM

Due To Unseasonal Rain Crops Losses - Sakshi

వరి పంటను పరిశీలిస్తున్న పరుశరామ్‌నాయక్‌

చిన్నశంకరంపేట(మెదక్‌) : మండలంలోని గవ్వలపల్లిలో వడగండ్ల వర్షంతో నష్టపోయిన వరి పంటలను జిల్లా వ్యవసాయ అధికారి పరుశరామ్‌ నాయక్‌ శనివారం పరిశీలించారు. రైతులను అడిగి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. వడగండ్ల వర్షంతో నష్టపోయిన పంటల వివరాలను  ప్రభుత్వానికి పంపనున్నట్లు ఆయన  తెలిపారు. ఆయన వెంట చిన్నశంకరంపేట ఏఈఓ శ్రీనివాస్‌ ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement