ఈతకు వెళ్లి డిగ్రీ విద్యార్థి గల్లంతు | degree student missing in nsp canal | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి డిగ్రీ విద్యార్థి గల్లంతు

Apr 27 2015 2:35 PM | Updated on Sep 3 2017 12:59 AM

ఖమ్మం జిల్లా పెనుబల్లి ఎన్‌ఎస్‌పీ కెనాల్‌లో ఈతకు వెళ్లి ఓ డిగ్రీ విద్యార్థి గల్లంతయ్యాడు.

పెనుబల్లి : ఖమ్మం జిల్లా పెనుబల్లి ఎన్‌ఎస్‌పీ కెనాల్‌లో ఈతకు వెళ్లి ఓ డిగ్రీ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ ఘటన మండలం లోని వీఎం బంజర్ గ్రామంలో సోమవారం ఉదయం జరిగింది. బుడగజంగాల కాలనీ చెందిన పెర్లా జంపాలు (20) ఖమ్మం పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం స్వగ్రామంలోని ఎన్‌ఎస్‌పీ కెనాల్‌లో ఈతక వెళ్లి గల్లంతయ్యాడు. అతడి కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement