'ఓటుకు కోట్లు కేసుతో మాకు సంబంధం లేదు' | bjp kishan reddy statement on cash for vote | Sakshi
Sakshi News home page

'ఓటుకు కోట్లు కేసుతో మాకు సంబంధం లేదు'

Jun 25 2015 4:33 PM | Updated on Mar 29 2019 9:07 PM

'ఓటుకు కోట్లు కేసుతో మాకు సంబంధం లేదు' - Sakshi

'ఓటుకు కోట్లు కేసుతో మాకు సంబంధం లేదు'

ఓటుకు కోట్లు విషయంలో తమకు సంబంధం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: ఓటుకు కోట్లు విషయంలో తమకు సంబంధం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్లో ప్రస్తుతానికి సెక్షన్ -8 అమలు అవసరం లేదని ఆయన చెప్పారు. సెక్షన్ -8 అమలు చేయటం వల్ల ప్రజల మధ్య విభేదాలు, విద్వేషాలు ఏర్పడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ, టీఆర్ఎస్ అనే రెండు పార్టీల సమస్యను రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement