బస్సు కోసం 200 మంది పడిగాపులు | 200 passengers wait for a rtc bus | Sakshi
Sakshi News home page

బస్సు కోసం 200 మంది పడిగాపులు

Feb 22 2015 9:20 PM | Updated on Sep 4 2018 5:16 PM

హన్మకొండ బస్టాండ్‌లో 200 మంది ప్రయాణీకులు హైదరాబాద్ వెళ్లేందుకు బస్సులు లేక పడిగాపులు కాస్తున్నారు.

వరంగల్: హన్మకొండ బస్టాండ్‌లో 200 మంది ప్రయాణీకులు హైదరాబాద్ వెళ్లేందుకు బస్సులు లేక పడిగాపులు కాస్తున్నారు. వారాంతాన్ని సొంతూరులో గడిపేందుకు నగరం నుంచి వచ్చి తిరిగి ప్రయాణమయిన వారికి బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు. వారాంతం అని తెలిసి కూడా ఆర్టీసీ అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని ప్రయాణీకలు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement