వికటించిన మధ్యాహ్న భోజనం | 20 injured of mid day meals eaten | Sakshi
Sakshi News home page

వికటించిన మధ్యాహ్న భోజనం

Aug 4 2015 4:57 PM | Updated on Aug 29 2018 7:54 PM

మధ్యాహ్న భోజనం వికటించడంతో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

కట్టంగూరు: మధ్యాహ్న భోజనం వికటించడంతో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన మంగళవారం నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం చెరువు అన్నారం గ్రామంలోని ఉన్నత పాఠశాలలో జరిగింది. వివరాలు.. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంతో 20 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. దాంతో వారందరినీ మెరుగైన వైద్యం కోసం నకిరేకల్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పిల్లలు మధ్యాహ్నం చారు, కూరగాయలతో భోజనం చేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement