పిచ్చికుక్క దాడి | 12 injured in dog attack | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్క దాడి

Jan 28 2015 5:44 PM | Updated on Sep 2 2017 8:25 PM

పిచ్చి కుక్క కరవడంతో పన్నెండు మందికి గాయాలయ్యాయి.

అదిలాబాద్: పిచ్చి కుక్క కరవడంతో పన్నెండు మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని నవోదయనగర్‌లో జరిగింది. బుధవారం మధ్యాహ్నం ఆర్‌డీఓ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న తాండూర్ తహశీల్దార్ రాజేశ్వర్ పై పిచ్చి కుక్క దాడి చేసి గాయపరిచింది.

ఆ తర్వాత శాంతినగర్, హనుమాన్ నగర్ ప్రాంతాల్లో తిరుగుతూ మరో పన్నెండు మందిపై దాడి చేసింది. గాయాలపాలైన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement