'ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి' | ysrcp leader konda raghava reddy slams cm kcr election promises | Sakshi
Sakshi News home page

'ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి'

Dec 1 2016 5:27 PM | Updated on Aug 14 2018 4:44 PM

'ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి' - Sakshi

'ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి'

ఎన్నికల మేనిఫెస్టో అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు.

ఖమ్మం : ఎన్నికల మేనిఫెస్టో అమలుపై సీఎం కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు.

ఖమ్మంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మరన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న ప్రభుత్వ హామీ ఏమైందని ప్రశ్నించారు. మిషన్ భగీరథ, కాకతీయ పథకాలపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement