మంత్రాలయం పుణ్యక్షేత్రాన్ని దేవాదాయశాఖమంత్రి మాణిక్యాలరావు దర్శించుకున్నారు.
రాఘవేంద్రుడి సన్నిధిలో మాణిక్యాలరావు
Jan 24 2017 11:21 AM | Updated on Sep 5 2017 2:01 AM
మంత్రాలయం: కర్నూలు జిల్లాలోని మంత్రాలయం పుణ్యక్షేత్రాన్ని దేవాదాయశాఖమంత్రి మాణిక్యాలరావు దర్శించుకున్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామిని మంగళవారం ఉదయం ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర నాయకుడు సోము వీర్రాజు కూడా ఉన్నారు.
Advertisement
Advertisement