మృతుల కుటుంబాలను పరామర్శించిన ఈటెల | minister etela rajender condoles death of four in karimnagar | Sakshi
Sakshi News home page

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఈటెల

Sep 17 2016 3:20 PM | Updated on Sep 4 2017 1:53 PM

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గట్టుదుద్దెనపల్లిలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాద బాధితులను మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గట్టుదుద్దెనపల్లిలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాద బాధితులను ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. సంఘటన విషయం తెలుసుకున్న మంత్రి వెంటనే అక్కడికి చేరుకుని బాధిత కుటుంబాలతో మాట్లాడారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement