'జేబులు నింపేందుకే ప్యాకేజీ' | CPI ramakrishna takes on TDP leaders | Sakshi
Sakshi News home page

'జేబులు నింపేందుకే ప్యాకేజీ'

Sep 15 2016 7:49 PM | Updated on Mar 23 2019 9:10 PM

'జేబులు నింపేందుకే ప్యాకేజీ' - Sakshi

'జేబులు నింపేందుకే ప్యాకేజీ'

చంద్రబాబు, వెంకయ్య ఏపీకి తీరని ద్రోహం చేశారని సీపీఐ రామకృష్ణ ధ్వజమెత్తారు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఏపీకి తీరని ద్రోహం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. గురువారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

'కేంద్రం ఇచ్చే ప్యాకేజీ టీడీపీ నేతల జేబులు నింపేందుకే'' అని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి సాధ్యమని సీపీఐ నేత రామకృష్ణ స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement