కుటుంబకలహాలతో దంపతుల ఆత్మహత్యాయత్నం | couple suicide attempt in guntur district over family disputes | Sakshi
Sakshi News home page

కుటుంబకలహాలతో దంపతుల ఆత్మహత్యాయత్నం

Dec 14 2016 2:28 PM | Updated on Jul 10 2019 8:00 PM

కుటుంబకలహాల నేపథ్యంలో దంపతులు ఆత్మహత్యకు యత్నించిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

తాడేపల్లి: కుటుంబకలహాల నేపథ్యంలో దంపతులు ఆత్మహత్యకు యత్నించిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. తాడేపల్లి మండలం డోలాస్నగర్‌కు చెందిన నర్సింహారావు, దుర్గ దంపతులు మంగళవారం రాత్రి గొడవపడ్డారు. బుధవారం ఉదయం దంపతులిద్దరు  కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే మంటలను ఆర్పి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దుర్గ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement