తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది.
చేబ్రోలులో పిచ్చికుక్క స్వైరవిహారం
Apr 10 2017 12:41 PM | Updated on Sep 5 2017 8:26 AM
గొల్లప్రోలు: తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. రోడ్డుపై వెళ్తున్న వారిపై పిచ్చికుక్క దాడి చేయడంతో..15 మందికి గాయాలయ్యాయి. దీంతో వారిని చేబ్రోలు ప్రధామిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం.
Advertisement
Advertisement