చెన్నై: పాకిస్తాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ శనివారం ఐసీసీ అధికారిక బౌలింగ్ పరీక్ష కోసం హాజరయ్యాడు. ఇక్కడి ఐసీసీ గుర్తింపు పొందిన లాబొరేటరీలో జరిగిన ఈ పరీక్షకు దుబాయ్ నుంచి ఇద్దరు సాంకేతిక నిపుణులు వచ్చారు. అజ్మల్తో పాటు బంగ్లాదేశ్ ఆఫ్ స్పిన్నర్ సొహాగ్ గజీ కూడా హాజరయ్యాడు. 10 రోజుల్లోగా ఫలితం రానుంది.
ముంబైపై రాంచీ గెలుపు
ముంబై: మిడిల్టన్ రెండు గోల్స్తో చెలరేగడంతో హాకీ ఇండియా లీగ్లో రాంచీ రేస్కు తొలి గెలుపు దక్కింది. మహీంద్రా స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్లో దబాంగ్ ముంబైని 2-1 తేడాతో మట్టికరిపించింది. మూడో క్వార్టర్లో ముంబైకి స్టార్ స్ట్రయికర్ టామ్ బూన్ గోల్తో 1-0 ఆధిక్యం అందించాడు. వెంటనే తేరుకున్న రాంచీ... మిడిల్టన్ చేసిన గోల్స్తో విజయం సాధించింది.
బౌలింగ్ టెస్టుకు హాజరైన అజ్మల్
Published Sun, Jan 25 2015 12:39 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement