జింబాబ్వే చేరుకున్న టీమిండియా | Indian cricket team arrives in Zimbabwe | Sakshi
Sakshi News home page

జింబాబ్వే చేరుకున్న టీమిండియా

Jul 8 2015 10:49 AM | Updated on Sep 3 2017 5:08 AM

భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది.

హరారే: భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. అజింక్యా రహానె సారథ్యంలోని జట్టు హరారే చేరుకుంది. సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ విషయాన్ని ట్వీట్ చేశాడు.

జింబాబ్వే పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, రెండు టీ-20ల సిరీస్లు ఆడనుంది. 10 వ తేదీ నుంచి సిరీస్ జరగనుంది. ఈ పర్యటనకు సీనియర్లకు విశ్రాంతినిచ్చి రహానె నాయకత్వంలో యువ ఆటగాళ్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement