తక్కెళ్లపాడు నుంచి ప్రజాసంకల్పయాత్ర | Praja Sankalpa Yatra 105th day Starts in Prakasam District | Sakshi
Sakshi News home page

తక్కెళ్లపాడు నుంచి ప్రజాసంకల్పయాత్ర

Mar 6 2018 9:01 AM | Updated on Jul 25 2018 5:35 PM

Praja Sankalpa Yatra 105th day Starts in Prakasam District - Sakshi

సాక్షి, ఒంగోలు : ప్రజాసంకల్పయాత్ర 105రోజు ప్రారంభమైంది. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం ఉదయం తక్కెళ్లపాడు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి జె.వంగులూరు, అరికట్లవారిపాలెం, గంగవరంలో ఆయన ప్రజలతో మమేకం అవుతారు. ఇంకొల్లులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. ఇప్పటివరకూ ఆయన 1,414.7 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement