రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తాం | We will create a new trend in politics | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తాం

Mar 12 2018 2:40 AM | Updated on Mar 28 2018 11:26 AM

We will create a new trend in politics - Sakshi

బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న ఎర్ర రామేశ్వర్‌గౌడ్‌

నందిగామ(షాద్‌నగర్‌): షాద్‌నగర్‌ రాజకీయాల్లో తెలంగాణ ఇంటి పార్టీ త్వరలోనే నూతన ఒరవడి సృష్టిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ అన్నారు. నందిగామకు చెందిన విద్యావేత్త ఎర్ర రామేశ్వర్‌గౌడ్‌ తన అనుచరులతో కలసి ఆదివారం షాద్‌నగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సుధాకర్‌ సమక్షంలో తెలంగాణ ఇంటి పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా సుధాకర్‌ మాట్లాడుతూ తమ పార్టీ ప్రజల ఆంక్షలమేరకు పనిచేస్తుందని అన్నారు. అంతకుముందు కొత్తూరులో రామేశ్వర్‌గౌడ్‌ భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. బైపాస్‌ చౌరస్తాలోని అంబేడ్కర్, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement