సమన్యాయం చేయాలంటూ వైఎస్సార్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ ఢిల్లీలో రాష్ట్రపతిని కలిశారు. రాష్ట్ర విభజన తీరును వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది.
Aug 27 2013 6:36 PM | Updated on Sep 1 2017 10:10 PM
సమన్యాయం చేయాలంటూ వైఎస్సార్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ ఢిల్లీలో రాష్ట్రపతిని కలిశారు. రాష్ట్ర విభజన తీరును వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది.