Aug 20 2013 12:24 PM | Updated on Oct 22 2018 9:16 PM
రాజీవ్ గాంధీ 69వ జయంతి
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 69వ జయంతి సందర్భంగా మంగళవారం జాతి యావత్తు ఆయన్ని స్మరించుకుంది. న్యూఢిల్లీలోని 'వీర్ భూమి' వద్ద ప్రముఖ నేతలు, కుటుంబ సభ్యులు పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు.