ప్రధానిని కలిసి ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి వారసులు | MS Subbulakshmi's granddaughters meet Modi | Sakshi
Sakshi News home page

ప్రధానిని కలిసి ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి వారసులు

Sep 20 2017 8:00 PM | Updated on Sep 21 2017 1:39 PM

ప్రధానిని కలిసి ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి వారసులు

ప్రధానిని కలిసి ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి వారసులు

అమరగాయకురాలు భారతరత్న ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి మనుమరాళ్లు ఐశ్వర్య, సౌందర్య బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలిశారు.

సాక్షి, న్యూఢిల్లీ : అమరగాయకురాలు భారతరత్న ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి మనుమరాళ్లు ఐశ్వర్య, సౌందర్య బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు.. 1966లో ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మిఐక్యరాజ్య సమితిలో పాడిన మైత్రీమ్‌ భజతామ్‌ గీతాన్ని మోదీ ముందు ఆలపించారు. ఈ గీతాన్ని కంచి కామకోటి పీఠాధిపతులైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు రచించారు. సౌందర్య, ఐశ్వర్యలతో పాటు.. వారి తల్లిదండ్రులు శ్రీనివాసన్‌, గీతలు కూడా మోదీని కలిసినవారిలో ఉన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement