ఈ నెల 20లోగా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటిస్తాం:ఆప్ | lok sabha Candidates declare before 20th : AAP | Sakshi
Sakshi News home page

ఈ నెల 20లోగా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటిస్తాం:ఆప్

Jan 5 2014 3:46 PM | Updated on Sep 2 2017 2:19 AM

ఈ నెల 20 లోగా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నేత యోగేంద్ర యాదవ్‌ చెప్పారు.

ఢిల్లీ: ఈ నెల 20 లోగా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ  నేత యోగేంద్ర యాదవ్‌ చెప్పారు. ఈ నెల15 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. మార్చిలో ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటిస్తామని తెలిపారు.  

హర్యానాలోని 10 లోక్‌సభ, 90 శాసనసభ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని యోగేంద్ర యాదవ్‌ చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement