షాంఘై: చైనాలో మందుబాబులకు అక్కడి మద్యం కంపెనీ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. 1675 డాలర్లు చెల్లిస్తే జీవితాంతం మద్యాన్ని ఉచితంగా అందిస్తామని తెలిపింది. నవంబర్ 11న జరిగే షాపింగ్ ఫెస్టివల్లో 11,111 యువాన్లు(1675డాలర్లు) చెల్లించి ఈ ఆఫర్ పొందొచ్చని జియాంగ్ షియాబా అనే మద్యం తయారీ కంపెనీ తెలిపింది. ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబా వెబ్సైట్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. సైట్లో ఉండే స్టోర్ కూపన్లు, డిస్కౌంట్లను వాడుకుంటే ఈ రేటు ఇంకా తగ్గే వీలుంది. ఈ ఆఫర్ 99 మంది లక్కీ కస్టమర్లకు మాత్రమే. ‘బైజియు’ మద్యాన్ని జీవితాంతం ప్రతీ నెల 12 బాక్సుల్లో లక్కీ కస్టమర్లకు అందిస్తామని తెలిపింది. ఈ ఆఫర్ పొందిన ఐదేళ్లలోపు ఎవరైనా చనిపోతే కుటుంబంలోని ఒక వ్యక్తికి ఇదే ఆఫర్ను ఇస్తారు.
మందుబాబులకో బంపర్ ఆఫర్!
Published Sat, Nov 11 2017 3:20 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి: ఐదేళ్ల తర్వాత 11 మంది వైద్యులపై కేసు!
బీజేపీ నాయకులపై ఫిర్యాదు
బీజేపీ డబ్బులు తీసుకుని కాంగ్రెస్కు ద్రోహం
● ఎమ్మెల్యే పాయల్ శంకర్
కాంగ్రెస్ గెలుపు తథ్యం
అప్పుడు.. ఇప్పుడు
పంచదార.. ఇక లేనట్లేనా?
స్ట్రాంగ్.. భద్రత
లాఠీచార్జి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- పదేళ్ల తర్వాత.. చాట్జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement