బస్సును ఢీ కొట్టిన ట్రక్కు.. 10 మంది మృతి | 10 dead, 38 injured in China bus, truck collision | Sakshi
Sakshi News home page

బస్సును ఢీ కొట్టిన ట్రక్కు.. 10 మంది మృతి

Mar 3 2017 9:48 AM | Updated on Aug 30 2018 4:10 PM

చైనాలో గురువారం అర్దరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

బీజింగ్‌: చైనాలో గురువారం అర్దరాత్రి  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యునాక్సియన్‌ కౌంటీ సమీపంలోని హైవేపై చోటుచేసుకున్న ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, 38 మంది గాయపడ్డారు. అర్దరాత్రి 11 గంటల సమయంలో సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు , 47 మంది ప్రయాణీకులు గల బస్సును ఢీ కొట్టింది. దీంతో ఘటనాస్థలంలోనే తొమ్మిది మంది మృతి చెందగా.. ఆసుపత్రిలో మరో వ్యక్తి మరణించినట్లు పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement