1813లోనే మొదటి స్కూల్

1813లోనే మొదటి స్కూల్


నగరంలో ఏర్పాటైన మొదటి స్కూలు  హైదరాబాద్ పబ్లిక్ స్కూల్.. 1813లోనే దీన్ని స్థాపించారు. 1869లోనే సివిల్ ఇంజినీరింగ్ కాలేజీని స్థాపించడం విశేషం.. 1872లో నిర్మించిన మదర్సా-ఐ-అలియా స్కూలు అప్పట్లో ఎంతో పేరుపొందింది. 1872 నాటికి హైదరాబాద్‌లో 16 ప్రభుత్వ స్కూళ్లు ఉండేవి... తెలుగు, ఉర్దూ, పర్షియన్, ఇంగ్లిషు బోధించేవారు. 1887లో హైదరాబాద్ స్కూల్, మదర్సా -ఐ-అలియాను కలిపి నిజాం కాలేజీగా మార్చారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ పరిధిలో ఈ కాలేజీ పనిచేసేది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top