గాంధీభవన్లో పనికిమాలినవారు చేరారు | talasani srinivasa yadav takes on congress leaders | Sakshi
Sakshi News home page

గాంధీభవన్లో పనికిమాలినవారు చేరారు

Oct 10 2016 3:08 PM | Updated on Mar 18 2019 8:51 PM

కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రశ్నించారు.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా, ప్రజలను సీఎం కలవడంలేదని విమర్శించడం సమంజసమా అని నిలదీశారు.

గాంధీభవన్లో పనికిమాలినవారందరూ చేరారని తలసాని అన్నారు. బుద్ధిలేని కాంగ్రెస్ నేతలు తమపై అవాకులు, చవాకులు పేలుతున్నారని విమర్శించారు. తమను విమర్శించేముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement