కోఠిలోని ప్రసూతి వైద్యశాల అధికారులకు సుల్తాన్బజార్ పోలీసులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్: కోఠిలోని ప్రసూతి వైద్యశాల అధికారులకు సుల్తాన్బజార్ పోలీసులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. రక్త కేంద్రంలో చోటు చేసుకున్న కల్తీ వ్యవహరంపై వివరాలు అందించాలని కోరారు. ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంకు ఉద్యోగి ఒకరు రక్తాన్ని కల్తీ చేసి విక్రయిస్తున్న విషయం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం విదితమే.