కృష్ణా పుష్కరాలకు ముహూర్తం ఖరారు | krishna pushkaralu starting time finalised in telangana | Sakshi
Sakshi News home page

కృష్ణా పుష్కరాలకు ముహూర్తం ఖరారు

Aug 10 2016 7:24 PM | Updated on Aug 14 2018 10:59 AM

కృష్ణా పుష్కరాలకు ముహూర్తం ఖరారు - Sakshi

కృష్ణా పుష్కరాలకు ముహూర్తం ఖరారు

తెలంగాణలో శుక్రవారం ఉదయం 5.58 గంటలకు కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతాయి.

హైదరాబాద్ : తెలంగాణలో కృష్ణా పుష్కరాల ప్రారంభ ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12వ తేదీ(శుక్రవారం) ఉదయం 5.58 గంటలకు కృష్ణా పుష్కరాలు ప్రారంభంకానున్నాయి.

కృష్ణా పుష్కరాలకు సీఎం కేసీఆర్ను దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హైదరాబాద్లో బుధవారం ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖాధికారులు, అర్చకులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా గొందిమల్లలో సీఎం కేసీఆర్ పుణ్యస్నానంతో పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆగస్టు 12 నుంచి 23 వరకు కృష్ణా పుష్కరాలు జరుగనున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement