
‘చీకటి రాజ్యం’ మెరుపు తీగెలు
అందాల తారలు రెజీనా, రకుల్ ప్రీత్ సింగ్లు గురువారం నగరంలో సందడి చేశారు.
అందాల తారలు రెజీనా, రకుల్ ప్రీత్ సింగ్లు గురువారం నగరంలో సందడి చేశారు. కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన ‘చీకటి రాజ్యం’ ప్రీమియర్ షోను తిలకించేందుకు ఐమ్యాక్స్కు వీరు వచ్చారు.