జాగృత భారత్‌ ఆధ్వర్యంలో మహా ధర్నా | jagruta maha dharna at indira park | Sakshi
Sakshi News home page

జాగృత భారత్‌ ఆధ్వర్యంలో మహా ధర్నా

Mar 3 2017 12:17 PM | Updated on Sep 5 2017 5:06 AM

రళలో సీపీఎం హత్యా రాజకీయాలను ఖండిస్తూ ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో మహా ధర్నా జరిగింది.

హైదరాబాద్‌: కేరళలో సీపీఎం హత్యా రాజకీయాలను ఖండిస్తూ ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో మహా ధర్నా జరిగింది. జాగృత భారత్‌, ఎంఎంఆర్‌ఐ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ శ్యాంకుమార్‌, ఎనీవీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, రాజాసింగ్‌, బీజేపీ, ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వివిధ సంఘాల కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement