నిజామాబాద్కు బయల్దేరిన కేసీఆర్ | cm kcr nizamabad tour started | Sakshi
Sakshi News home page

నిజామాబాద్కు బయల్దేరిన కేసీఆర్

Apr 1 2016 10:43 AM | Updated on Oct 17 2018 6:06 PM

ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. నర్సింగ్ పల్లిలో తిరుమల దేవస్థానాన్ని ఆయన దర్శించుకుంటారు.

నిజమాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. నర్సింగ్ పల్లిలో తిరుమల దేవస్థానాన్ని ఆయన దర్శించుకుంటారు. అనంతరం జిల్లా పరిషత్లో అధికారులతో ముఖ్యమంత్రి సీఎం సమీక్ష నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement