'కరవుపై చర్యలు తీసుకోండి' | BJP leaders meets governor narasimhan over droughts | Sakshi
Sakshi News home page

'కరవుపై చర్యలు తీసుకోండి'

Apr 11 2016 1:53 PM | Updated on Mar 28 2019 8:37 PM

తెలంగాణ రాష్ట్రంలో కరవు పరిస్థితులపై ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని టీ-బీజేపీ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరవు పరిస్థితులపై ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని టీ-బీజేపీ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సోమవారం రాజ్భవన్లో తెలంగాణ బీజేపీ నేతలు గవర్నర్ నరసింహన్ను కలిశారు. కరవుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి గవర్నర్కు నివేదికను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement