పోలీస్ స్టేషన్ ఎదుట యువతి ఆత్మహత్యాయత్నం | Woman attempts suicide in front of Police station | Sakshi
Sakshi News home page

పోలీస్ స్టేషన్ ఎదుట యువతి ఆత్మహత్యాయత్నం

Dec 13 2015 3:51 PM | Updated on Aug 21 2018 9:20 PM

పోలీస్ స్టేషన్ ఎదుట ఓ యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ధర్మపురిలో ఆదివారం చోటుచేసుకుంది.

ధర్మపురి (కరీంనగర్) : పోలీస్ స్టేషన్ ఎదుట ఓ యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ధర్మపురిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సోమిశెట్టి శారద(28) ఆదివారం  పోలీస్ స్టేషన్ బయట ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని స్టేషన్‌లోకి పరుగులు తీసింది. మంటలకు ఆమె శరీరం దాదాపు కాలిపోయింది. ఇది గుర్తించిన పోలీసులు మంటలు ఆర్పి 108 సాయంతో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement