తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ


తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఏడు కొండలవాడి దర్శనానికి 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 14 సమయం పడుతోంది. కాలినడక భక్తులకు 4 గంటలు , ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. కాగా , సోమవారం 60,812 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

 




 

Read also in:
Back to Top