గవర్నర్తో దత్తన్న భేటీ | central minister dattatreya met governor narasimhan | Sakshi
Sakshi News home page

గవర్నర్తో దత్తన్న భేటీ

Oct 10 2015 5:30 PM | Updated on Aug 21 2018 11:41 AM

అలైబలై కార్యక్రమానికి ఆహ్వానించేందుకుగానూ కేంద్ర మంత్రి దత్తాత్రేయ.. గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు.

హైదరాబాద్: కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ శనివారం రాజ్భవన్లో గవర్నర ఈఎస్ఎల్ నరసింహన్తో భేటీ అయ్యారు. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 23న నిర్వహించనున్న అలైబలై కార్యక్రమానికి గవర్నర్ను ఆహ్వానించేందుకే రాజ్భవన్ వచ్చానని, ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితులపై ఆరా తీశానని దత్తన్న మీడియాకు చెప్పారు. రైతు ఆత్మహత్యలపై కేంద్ర ప్రభుత్వం ద్వారా సహాయానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement