వాయు కాలుష్యం మనుషుల గుండె కవాటాలను పెద్దవిగా చేస్తున్నాయని బ్రిటన్లో జరిగిన ఒక తాజా అధ్యయనం చెబుతోంది. గుండె పనిచేయకుండా పోయేందుకు కవాటాలు పెద్దవి కావడం ఒక కారణమని ఇప్పటివరకూ ఉన్న అంచనా. వాయు కాలుష్యం వల్ల గుండెజబ్బులు వస్తాయని ఇప్పటికే పలు పరిశోధనలు రుజువు చేసిన నేపథ్యంలో తాము దాదాపు నాలుగు వేల మందిపై అధ్యయనం మొదలుపెట్టామని, అంతర్జాతీయ వాయు కాలుష్య ప్రమాణాల ప్రకారం తక్కువ స్థాయి కాలుష్యమున్న ప్రాంతాల్లో నివసిస్తున్న వీరు 40 – 69 మధ్య వయస్కులనీ, గుండెజబ్బుల్లాంటివి ఏవీ లేని వీరు ఐదేళ్లపాటు వాయుకాలుష్యం ఉన్న ప్రాంతాల్లో నివసించారని, 2014 – 15లో వీరికి ఎంఆర్ఐ తీసి పరిశీలించినప్పుడు గుండెకవాటాల సైజు ఎక్కువైనట్లు స్పష్టమైందని డాక్టర్ నే ఆంగ్ తెలిపారు.
కవాటాల సైజు పెరిగింది కొద్దిగానే అయినప్పటికీ గుండెజబ్బుల విషయంలో ప్రభావం చూపే స్థాయిలో ఉందని, కాలుష్యాన్ని నియంత్రించకపోయినా, తగిన చికిత్స తీసుకోకపోయినా.. ఈ పరిస్థితి గుండె పనిచేయడం ఆగిపోవడానికి కారణం కావచ్చునని వివరించారు. వాహనాల నుంచి వెలువడే నైట్రిక్ ఆక్సైడ్, అతి సూక్ష్మమైన ధూళి కణాలు (పార్టిక్యులేట్ మ్యాటర్) ఈ సమస్యలకు కారణమవుతున్నట్లు ఆంగ్ చెప్పారు
వాయు కాలుష్యంతో పెరుగుతున్న గుండె కవాటాలు!
Published Mon, Aug 6 2018 12:36 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
మళ్ళీ గెలిచేది జగనే.. ఓటు హక్కు వినియోగించుకున్న తానేటి వనిత
సీఎం ఇంట్లో నాపై దాడి చేశారు: ‘ఆప్’ ఎంపీ సంచలన ఆరోపణలు
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా
ఓటరును చెంపదెబ్బ కొట్టడంపై స్పందించిన ఎమ్మేల్యే
టీడీపీ కుట్రలు.. పోలీసు అధికారులకు బెదిరింపులు: మనోహర్రెడ్డి
తల్లితో కలిసి గుడికి వెళ్లి వస్తుండగా నటుడిపై దాడి.. తీవ్రగాయాలు
AP:మండుటెండను లెక్క చేయకుండా.. పోటెత్తిన ఓటర్లు (ఫొటోలు)
లోక్సభ ఎలక్షన్స్.. నామినేషన్ దాఖలు చేసిన మిసా భారతి
అన్న రెండోసారి సీఎం గ్యారంటీ
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement