వైఎస్ఆర్సీపీలోకి మాజీమంత్రి పార్థసారధి, వేదవ్యాస్ | Former minister Parthasarathy, Buragadda Veda Vyas joins ysr congress party | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్సీపీలోకి మాజీమంత్రి పార్థసారధి, వేదవ్యాస్

Apr 12 2014 11:32 AM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్ఆర్సీపీలోకి మాజీమంత్రి పార్థసారధి, వేదవ్యాస్ - Sakshi

వైఎస్ఆర్సీపీలోకి మాజీమంత్రి పార్థసారధి, వేదవ్యాస్

ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసలు జోరందుకున్నాయి.

హైదరాబాద్ : ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసలు జోరందుకున్నాయి. తాజాగా మాజీమంత్రి పార్థసారధి, మాజీ డిప్యూటీ స్పీకర్ వేదవ్యాస్ శనివారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ ఈ సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవలే డీజీపీ దినేష్ రెడ్డి, విజ్ఞాన్ రత్తయ్య, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement