21 నుంచి అనంతలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర | ys jagan mohan reddy 3rd phase raitu bharosa yatra in anantapur disitrict from july 21st | Sakshi
Sakshi News home page

21 నుంచి అనంతలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర

Jul 18 2015 10:58 AM | Updated on Oct 1 2018 2:00 PM

21 నుంచి అనంతలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర - Sakshi

21 నుంచి అనంతలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర

అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడో విడత రైతు భరోసా యాత్ర షెడ్యూల్ ఖరారు అయింది.

హైదరాబాద్ : అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడో విడత రైతు భరోసా యాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. జులై 21 నుంచి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఆయన రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారు. అనంతపురంలో ఆయన రెండు విడతల్లో రైతు కుటుంబాలను పరామర్శించిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement