నవిపేట మండలం అభంగాపట్నంలో విషాదం చోటుచేసుకుంది.
నవిపేట మండలం అభంగాపట్నంలో విషాదం చోటుచేసుకుంది. కరెంటు షాక్తో రేఖ(28) అనే వివాహిత మృతిచెందింది. రేఖకు ఇద్దరు పిల్లలున్నారు. భర్త శివరాజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.