రోడ్డుపై వరినాట్లు | varinatlu in venkatampalli | Sakshi
Sakshi News home page

రోడ్డుపై వరినాట్లు

Aug 1 2016 9:19 AM | Updated on Sep 4 2017 7:13 AM

రోడ్డుపై వరినాట్లు

రోడ్డుపై వరినాట్లు

మండలంలోని వెంకటంపల్లిలో అధ్వానంగా ఉన్న రోడ్లను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఆదివారం గ్రామ మíహిళలు, పురుషులు రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు.

కుందుర్పి : మండలంలోని వెంకటంపల్లిలో అధ్వానంగా ఉన్న రోడ్లను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఆదివారం గ్రామ మహిళలు, పురుషులు రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. ఏడాది కాలంగా చిన్నపాటి వర్షం పడితే  గ్రామంలోని రోడ్లన్నీ బురదమయంగా మారి పాదచారులు సైతం నడవలేని విధంగా తయారయ్యాయి.

దీంతో దోమలు అధికమై రోగాలు ప్రబలుతున్నాయని పలుమార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు లిఖిత పూర్వకంగా విన్నవించినా స్పందించలేదు. దీంతో వారు ఇలా నిరసన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement