అన్ని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం అందించాలి | treatment in all hospitas | Sakshi
Sakshi News home page

అన్ని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం అందించాలి

Jul 17 2016 7:18 PM | Updated on Sep 4 2017 5:07 AM

జగిత్యాల జోన్‌ :హెల్త్‌కార్డుల ద్వారా ఉపాధ్యాయులకు అన్ని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం అందించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జాలి మహేందర్‌రెడ్డి కోరారు. జగిత్యాల పట్టణంలో యూనియన్‌ సమావేశం అదివారం జరిగింది. మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమై నేల రోజులు దాటినా చాల పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు రాలేదని తెలిపారు.

  • పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి
  • జగిత్యాల జోన్‌ :హెల్త్‌కార్డుల ద్వారా ఉపాధ్యాయులకు అన్ని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం అందించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జాలి మహేందర్‌రెడ్డి కోరారు. జగిత్యాల పట్టణంలో యూనియన్‌ సమావేశం అదివారం జరిగింది. మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమై నేల రోజులు దాటినా చాల పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు రాలేదని తెలిపారు. ఉపా«ధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న పాఠశాలల్లో విద్యావలంటీర్లను నియమించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు ఎన్నం నర్సింహారెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, సత్యనారాయణ, శ్రీకాంత్‌రావు, రాజేశ్, ఏవీఎన్‌.రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement