గోదావరి జిల్లాలో విషాదం | three people missing in godavari river at east godavari district | Sakshi
Sakshi News home page

గోదావరి జిల్లాలో విషాదం

Jan 17 2016 6:15 PM | Updated on Sep 3 2017 3:48 PM

తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

కె.గంగవరం: తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కె.గంగవరం మండలం కూళ్ల గ్రామం వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగిన ముగ్గురు గల్లంతయ్యారు.

కపిలేశ్వరం మండలం కోరుమిల్లి గ్రామానికి చెందిన ఏడుగురు ఆదివారం సాయంత్రం నదిలోకి స్నానానికి దిగారు. వారిలో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు గల్లంతు అయ్యారు. గాలింపు చర్యల్లో పురుషుడి మృతదేహాన్ని వెలికి తీశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement