రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌ | State Award baged sakshi photographer | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌

Aug 27 2016 12:21 AM | Updated on Aug 20 2018 8:20 PM

రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌ - Sakshi

రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌

సాక్షి ఫొటోగ్రాఫర్‌ సంపెట వెంకటేశ్వర్లు రాష్ట్రస్థాయి ఉత్తమ ఫొటోగ్రాఫర్‌ అవార్డు అందుకున్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరిం చుకుని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఫొటో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫొటో జర్నలిస్టు ఛాయాచిత్ర పోటీల్లో వెంకటేశ్వర్లు తీసిన ‘పల్లెవాగులు–జలకాలు’ చిత్రం రెండో ప్రోత్సాహక బహుమతికి ఎంపికైంది.

హన్మకొండ కల్చరల్‌ : సాక్షి ఫొటోగ్రాఫర్‌ సంపెట వెంకటేశ్వర్లు రాష్ట్రస్థాయి ఉత్తమ ఫొటోగ్రాఫర్‌ అవార్డు అందుకున్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరిం చుకుని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఫొటో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యం లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫొటో జర్నలిస్టు ఛాయాచి త్ర పోటీల్లో వెంకటేశ్వర్లు తీసిన ‘పల్లెవాగులు–జలకాలు’ చిత్రం రెండో ప్రోత్సాహక బహుమతికి ఎంపికైంది. శుక్రవా రం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో వెంకటేశ్వర్లు ఐటీశాఖ మంత్రి కేటీఆర్, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, రాష్ట్ర ఫొటో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు భాస్కర్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ హరికృష్ణ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement