
పెరుగుతున్న సాగర్ నీటి మట్టం
కృష్ణా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో దిగువ జలాశయాలకు వరదనీరు వచ్చి చేరుతోంది. విద్యుత్ ఉత్పాదన అనంతరం శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్కు 74,140 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
Sep 26 2016 10:56 PM | Updated on Sep 4 2017 3:05 PM
పెరుగుతున్న సాగర్ నీటి మట్టం
కృష్ణా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో దిగువ జలాశయాలకు వరదనీరు వచ్చి చేరుతోంది. విద్యుత్ ఉత్పాదన అనంతరం శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్కు 74,140 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.