కారు బోల్తా: ఒకరు మృతి | One killed in Road accident, Car turns | Sakshi
Sakshi News home page

కారు బోల్తా: ఒకరు మృతి

Dec 12 2015 6:30 AM | Updated on Sep 3 2017 1:53 PM

అనంతపురం జిల్లా సోమందేపల్లి సమీపంలో జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది.

అనంతపురం: అనంతపురం జిల్లా సోమందేపల్లి సమీపంలో జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement