వడదెబ్బతో వృద్ధుడు మృతి | Old man died of sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వృద్ధుడు మృతి

Feb 24 2017 10:08 AM | Updated on Sep 5 2017 4:30 AM

తెలంగాణలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడం ప్రారంభించాడు.

సిరిసిల్ల: తెలంగాణలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడం ప్రారంభించాడు. అప్పుడే వడ దెబ​‍్బతో మృతిచెందుతున్న సంఘటనలు షురూ అయ్యాయి. సిరిసిల్ల రాజన్న జిల్లాలోని తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పసుల బాణయ్య(60) వడదెబ​‍్బతో మృతిచెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గురువారం పొద్దంతా పొలంలో పనిచేసి రావడంతో వడదెబ్బ తగిలి రాత్రి మృతిచెందాడని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement