సింహపురి సాయిభక్తుల షిరిడీ యాత్ర | Nellore devotees to Shiridi tour | Sakshi
Sakshi News home page

సింహపురి సాయిభక్తుల షిరిడీ యాత్ర

Sep 18 2016 10:51 PM | Updated on Oct 20 2018 6:19 PM

సింహపురి సాయిభక్తుల షిరిడీ యాత్ర - Sakshi

సింహపురి సాయిభక్తుల షిరిడీ యాత్ర

నెల్లూరు(బృందావనం): బాలాజీనగర్‌ శివారు పద్మావతినగర్‌లోని సాయిదర్బార్‌ అద్దాల మందిరం నుంచి నెల్లూరుకు చెందిన 200 మంది సాయినాథుని భక్తులు ఇరుముడి ధరించి ఆదివారం షిరిడీ యాత్రకు బయల్దేరారు.

 
 నెల్లూరు(బృందావనం): బాలాజీనగర్‌ శివారు పద్మావతినగర్‌లోని సాయిదర్బార్‌ అద్దాల మందిరం నుంచి నెల్లూరుకు చెందిన 200 మంది సాయినాథుని భక్తులు ఇరుముడి ధరించి ఆదివారం షిరిడీ యాత్రకు బయల్దేరారు. మందిరంలో ప్రత్యేక భజనలు చేశారు. తదుపరి అన్నసంతర్పణ జరిగింది. ఈ సందర్భంగా మందిర మేనేజింగ్‌ ట్రస్టీ మధుసాయి మాట్లాడారు. పదేళ్లుగా నెల్లూరు నుంచి వందలాది మంది భక్తులతో ఇరుముడి ధరించి షిరిడీ యాత్రను చేపడుతున్నామని వివరించారు. బాబా దర్శనం అనంతరం 25వ తేదీన నెల్లూరు చేరుకోనున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement