జనారణ్యంలోకి జాతీయ పక్షి | national animal came to village | Sakshi
Sakshi News home page

జనారణ్యంలోకి జాతీయ పక్షి

Mar 2 2017 9:10 PM | Updated on Sep 5 2017 5:01 AM

జనారణ్యంలోకి జాతీయ పక్షి

జనారణ్యంలోకి జాతీయ పక్షి

అప్పుడే ఎండలు మండుతున్నాయి.

అప్పుడే ఎండలు మండుతున్నాయి. భూగర్భ జలాలు అడుగుంటాయి. తాగునీటి కోసం జనమే కాదు.. వన్యప్రాణులు సైతం విలవిల్లాడిపోతున్నాయి. దాహార్తిని తీర్చుకునేందుకు అడవులు వదిలి జనారణ్యంలోకి వన్యప్రాణులు వచ్చేస్తున్నాయి. అందుకు మడకశిర మండలం ఆదిరెడ్డిపాళ్యం సమీపంలోని ప్రధాన రహదారిపైకి ఓ నెమలి ఒయ్యారంగా నడుచుకుంటూ వచ్చిన దృశ్యం ఆ మార్గంలో రాకపోకలు సాగించిన వారందరినీ గురువారం ఆకట్టుకుంది. కాసేపటికి అక్కడే ఉన్న కోళ్ల మధ్యలోకి చేరుకుంది. వన్యప్రాణులకు మేత, నీరు ఏర్పాటు చేయాలని స్థానికులు అటవీ అధికారులను కోరారు.
- మడకశిర రూరల్‌

Advertisement
 
Advertisement
Advertisement