'త్వరలో మహేష్బాబు వస్తారు' | namrata shirodkar meeting with burripalem villagers | Sakshi
Sakshi News home page

'త్వరలో మహేష్బాబు వస్తారు'

Mar 17 2016 1:25 PM | Updated on Jul 25 2018 2:35 PM

'త్వరలో మహేష్బాబు వస్తారు' - Sakshi

'త్వరలో మహేష్బాబు వస్తారు'

బుర్రిపాలెంను స్మార్ట్ విలేజ్గా తీర్చిదిద్దుతామని ప్రిన్స్ మహేష్ బాబు భార్య నమ్రత ఆ గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

గుంటూరు : బుర్రిపాలెంను స్మార్ట్ విలేజ్గా తీర్చిదిద్దుతామని ప్రిన్స్ మహేష్ బాబు భార్య నమ్రత ఆ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గురువారం నమ్రత గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం విచ్చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించారు. అనంతరం స్థానిక కళ్యాణ మండపంలో గ్రామస్తులతో నమ్రత సమావేశమయ్యారు. గ్రామంలో సమస్యలను ఈ సందర్భంగా నమ్రత అడిగి తెలుసుకున్నారు. త్వరలో బుర్రిపాలెంలో ప్రిన్స్ మహేష్ బాబు పర్యటిస్తారని నమ్రత గ్రామస్తులకు తెలిపారు. నమ్రత వెంట మహేష్ బాబు సోదరి గల్లా పద్మావతి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement