లారీ బోల్తా : ఒకరి మృతి | lorry collided in east godavari district one died | Sakshi
Sakshi News home page

లారీ బోల్తా : ఒకరి మృతి

Apr 27 2016 8:42 AM | Updated on Sep 3 2017 10:53 PM

తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్తున్న మేకల లారీ అదుపు తప్పి ప్రత్తిపాడు జాతీయ రహదారిపై బోల్తా పడింది.

ప్రత్తిపాడు: తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్తున్న మేకల లారీ అదుపు తప్పి ప్రత్తిపాడు జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement